వినతిపత్రాన్ని విసిరికొట్టి.. సీఐటీయూ నేతలతో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దురుసు ప్రవర్తన.!

1 week ago 5
జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఐటీయూ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే.. వెనువెంటనే వారికే ఇచ్చేయటం, ఈ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
Read Entire Article