Tdp Mp Buys Ganesh Laddu For Rs 6 Lakhs: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. కర్నూలులో వినాయకుడి లడ్డూ వేలం పాటలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి రూ.6.01 లక్షలకు దక్కించుకున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది.