విశాఖ: ఆ నాణానికి నిజంగా అంత పవర్ ఉందా.. ఏకంగా కోట్లు సంపాదించొచ్చా!

10 months ago 14
Narsipatnam Rice Pulling Coin: తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నర్సీపట్నం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ పుల్లింగ్ నాణేల పేరుతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. వారి వద్ద నుండి అసలు, నకిలీ నోట్లు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో కూడా ఉన్నాడు. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article