విశాఖ: ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ. అప్పటి వరకే ఛాన్స్, త్వరపడండి

11 months ago 16
వైజాగ్ వాసులకు జీవీఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్ను, ఇళ్ల స్థలాల పన్నులపై ఐదు శాతం రాయితీని ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తి పన్ను మొత్తం చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఆస్తి పన్ను ముందుగానే చెల్లించి ప్రయోజనం పొందాలని సూచించింది.
Read Entire Article