విశాఖపట్నం టీడీపీలో తీవ్ర విషాదం.. భవనంపై నుంచి దూకి సీనియర్ నేత ఆత్మహత్య

11 months ago 11
Vizag Korada Nagabhushana Rao Suicide: విశాఖపట్నం జిల్లా భీమిలిలో టీడీపీ సీనియర్ నేత కోరాడ నాగభూషణరావు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం రోజు అనుచరుడ్ని బయటకు పంపించి.. ఆసుపత్రిలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆయన మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం ఆయనకు నివాళులు అర్పించారు. నాగభూషణరావు మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.
Read Entire Article