విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లడం ఇక ఈజీ.. ఆగస్టు 1 నుంచి విమాన సేవలు

8 months ago 12
Visakhapatnam To Port Blair Flight Service: విశాఖపట్నం విమానాశ్రయం నుండి ఆగస్టు 1 నుండి విశాఖపట్నం-పోర్టు బ్లెయిర్, విశాఖపట్నం-ముంబైలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ సేవలను అందిస్తాయి. ఈ విమానాలు సోమ, శుక్ర, శనివారాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే, కర్నూలు-విజయవాడ మధ్య ప్రతిరోజు విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇటీవల విశాఖపట్నం నుండి అబుదాబి, భువనేశ్వర్‌కు విమాన సేవలు ప్రారంభమయ్యాయి.
Read Entire Article