విశాఖపట్నం: నెల రోజుల్లో పెళ్లి.. కిలో బంగారం.. 3 కిలోల వెండి.. రూ.20 లక్షలు చోరీ

11 months ago 18
విశాఖపట్నంలో ఓ ఎల్ఐసీ ఉద్యోగి ఇంట్లో పెళ్లి కోసం దాచిన బంగారం, వెండి, నగదు చోరీకి గురయ్యాయి. ఆగస్టులో జరగాల్సిన పెళ్లి కోసం దాచిన కిలో బంగారం, మూడు కిలోల వెండి, 20 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇంటికి పెయింటింగ్ వేస్తుండటంతో వేరే ఇంట్లో నిద్రించిన సమయంలో దొంగలు ఈ పని చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
Read Entire Article