Visakhapatnam Us Armed Forces Ships: అమెరికా సైనికులు విశాఖపట్నం చేరుకున్నారు. భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘టైగర్ ట్రయాంఫ్-2025’ కోసం అమెరికా యుద్ధ నౌకలు విశాఖ తీరానికి వచ్చాయి. ఈ విన్యాసాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో నౌకాదళ కంస్టాక్, రాల్ఫ్ జాన్సన్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించారు. యుద్ధ సమయంలో, విపత్తుల సమయంలో నౌకలు ఎలా సహాయ కార్యక్రమాలు చేస్తాయో అవగాహన కల్పించారు.