వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మేయర్ దంపతులు, ఆ 30మంది కూడా!

7 months ago 12
Eluru Mayor Noorjahan Couple Quits Ysrcp: వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది.. మరో మేయర్ పీఠం చేజారబోతోంది. ఈ మేరకు మేయర్ దంపతులు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసిన మేయర్ నూర్జహాన్ దంపతులు.. ఈ నెల 27న మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మరో 30మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం.
Read Entire Article