వైసీపీలో చేరిన ఆ మాజీ నేతలు.. టీడీపీ, కూటమిని కాదని.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

10 months ago 18
Former Leaders Of Govt Employees Union Join Ysrcp: గత ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి పలువురు నేతలు బయటకు వెళ్లారు. అయితే తాజాగా మళ్లీ పార్టీలోకి చేరికలు జరిగాయి.. పలువురు మాజీ ఉద్యోగ సంఘాల నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ముఖ్యులు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, వైఎస్సార్‌సీపీ పాలనను ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు.
Read Entire Article