శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రైతన్నకు సువర్ణావకాశం..

1 year ago 27
ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ పనిముట్ల కొనుగోలులో 50 శాతం వరకు రాయితీని కల్పిస్తామని తెలిపారు. దీని కోసం రైతులు మీ సేవా కేంద్రాల్లో వివరాలను తెలుసుకోవాలని.. అర్హులైన రైతులకు ఈ పరికరాలను అందిస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు. చిన్న, సన్న కారు రైతులు మాత్రమే అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులు వీటికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article