శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు..

11 months ago 12
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. గ్రామీణ పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల విడుదల చేయనున్నారు. అయితే దీనికి ఎవరు అర్హులు అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.
Read Entire Article