శ్మశానంలో సమాధి కోసం ముందుగానే స్థలం రిజర్వేషన్.. చనిపోకముందే ఇలా, కారణం ఏంటంటే!

6 months ago 7
Kadapa Graveyard Land Reserved In Advance: కడపలో ఓ వింత ఆచారం నడుస్తోంది. భార్యాభర్తలు మరణించిన తర్వాత కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో సమాధి స్థలాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. రిమ్స్ దగ్గర క్రైస్తవుల సమాధి తోటలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తోంది. భార్య చనిపోతే భర్త, భర్త చనిపోతే భార్య తమ సమాధి పక్కనే స్థలం రిజర్వ్ చేసుకుని బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ఆచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read Entire Article