శ్రీకాకుళం: చిన్న చేప ముల్లు మత్స్యకారుడి ప్రాణాలు తీసింది.. ఇలా కూడా జరుగుతుందా!

1 year ago 30
Fishermna Died Fish Thorn Pierced Srikakulam: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు ఉపాధి కోసం మంగళూరు వెళ్లాడు. అక్కడ సముద్రంలో వేటకు వెళ్లగా చేప ముల్లు గుచ్చుకుంది. ఇంతలో అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. అతడు తండ్రి ఒడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. తోటి మత్స్యకారుల నిర్లక్ష్యం, బోటు యజమాని పట్టించుకోకపోవడంతో చనిపోయాడని తండ్రి ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతడి తండ్రి కోరుతున్నారు. మత్స్యకారుడి మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article