శ్రీకాకుళం నుంచి విశాఖ వరకూ.. తీరం వెంబడి ఏంటవి? పెద్ద ప్లానే.!

11 months ago 22
తుపానులు, భారీ వర్షాలు వచ్చిన సమయంలో తీర ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్ని కావు. ఈదురు గాలులు, సముద్రం మీద నుంచి వచ్చే గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకూ 150 కిలోమీటర్ల మేరకు తీరం వెంట తాటిచెట్లు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సముద్ర తీరంలో పనులు మొదలయ్యాయి.
Read Entire Article