శ్రీవారి భక్తులకు శుభవార్త.. చర్లపల్లి నుంచి తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లు.. ఆ రూట్లలోనే..!

10 months ago 16
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు మే నెలలో ప్రతి గురు, శుక్రవారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి చర్లపల్లికి వికారాబాద్, గుంతకల్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Read Entire Article