శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరింత రుచిగా అన్నప్రసాదం.. మెనూలోకి కొత్త ఐటమ్.!

1 month ago 2
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలోకి మరో వంటకం వచ్చి చేరనుంది. తిరుమల అన్నప్రసాదంలో వడలు కూడా వడ్డించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది. మార్చి ఆరో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. జనవరి నెలలోనే తిరుమలలో మసాలా వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. ఐదు వేల మంది భక్తులకు వీటిని వడ్డించి.. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే మార్చి ఆరు నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం .
Read Entire Article