ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన సరిగా చేయలేదని భావించిన కూటమి ప్రభుత్వం.. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సరిహద్దులు మార్చేందుకు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలుపుతారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. తాజాగా దీనిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. శ్రీశైలం గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఆయన ఏం మాట్లాడారు అంటే..