శ్రీశైలం నడిచి వెళ్లే భక్తులకు తీపికబురు.. ఇక నో టెన్షన్, దర్జాగా వెళ్లొచ్చు.. కీలక ఆదేశాలు

4 hours ago 1
Chandrababu Srisailam Devotees Forest Route: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ మార్గంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దని అటవీశాఖ స్పెషల్ సీఎస్‌ను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని.. శైవ క్షేత్రాలు ఎక్కువగా అటీవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయన్నారు. ఆ మార్గం ద్వారా దేవాలయాలకు వెళ్లే భక్తులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు స్పందించారు.
Read Entire Article