శ్రీశైలం మల్లన్న భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఉగాదికి దర్శనాలు రద్దు చేశారు, గమనించండి

5 days ago 2
Srisailam Sparsha Darshan Cancelled From March 16 To 2o: శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఉగాది భక్తుల రద్దీని గమనించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Read Entire Article