శ్రీశైలం వరదలో తెలంగాణ భక్తుడు గల్లంతు.. మల్లన్న దర్శనానికి స్నేహితులతో వచ్చి

1 year ago 31
Srisailam Telangana Devotee Washed Away: శ్రీశైలం దైవదర్శనం నిమిత్తం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వ్యక్తి నీటిలో ఈత కొడుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. నల్గొండ జిల్లాకు చెందని యాదయ్య స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో చూసేందుకు వెళ్లారు. అక్కడ సమీపంలో ఈత కొడుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో యాదయ్య కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే వరదలో గల్లంతయ్యాడు.. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Entire Article