షాకింగ్.. వారి ఇందిరమ్మ ఇళ్లు రద్దు..? ఆగస్టు 1 వరకే ఛాన్స్..

7 months ago 10
తెలంగాణలో పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిని నాలుగు విడతలుగా అమలు చేయనున్నారు. వీటిలో భాగంగానే.. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు అందిస్తున్నారు. అయితే ఇళ్లు మంజూరైన చాలా మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదని తెలుస్తోంది. వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article