షాద్‌నగర్: ప్రిన్సిపల్ తిట్టాడని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ స్టూడెంట్..!

1 year ago 12
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ భవనం పైనుంచి దూకి టెన్త్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ప్రిన్సిపల్ తిట్టాడని మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విద్యార్థి కుంటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article