రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది లోపే తీర్పు రావడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కామాంధుడు ఏం చేశాడు? పోలీసులు ఎలా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు? కోర్టు ఎలా స్పందించింది? బాధితులకు ఇంకేం పరిహారం లభించింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.