సత్యసాయి జిల్లా: నవ వధువు కేసులో ట్విస్ట్.. ఆ సాయంత్రం తల్లిదండ్రులతో ఏం చెప్పిందంటే?

7 months ago 7
సత్యసాయి జిల్లాలో పెళ్లికూతురు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం పెళ్లి జరిగితే సాయంత్రానికి వధువు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపింది. సోమందేపల్లిలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందనే వివరాలను ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు తెలియజేసిన వివరాలను వెల్లడించారు.
Read Entire Article