Rs 53 Lakh Fined For Steal Electricity In Mangalagiri: ఎండాకాలంలో కరెంటు వాడకం పెరిగి బిల్లులు చూసి బెంబేలెత్తుతున్నారా? కొందరు విద్యుత్ దొంగతనానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మంగళగిరిలో విద్యుత్ అధికారులు తనిఖీలు చేసి భారీగా జరిమానాలు విధించారు. ఎవరెవరికి ఎంత ఫైన్ వేశారో తెలిస్తే షాక్ అవుతారు. విద్యుత్ చౌర్యం చేస్తే అంతే సంగతులు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.