సామాన్య రైతులా యూరియా కోసం క్యూలో నిల్చొన్న మాజీ మంత్రి.. !

5 months ago 10
తెలంగాణలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. రోజుల త‌ర‌బ‌డి కేంద్రాల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ ఒక్క బస్తా అయినా దొరకడం కష్టంగా ఉంది. యూరియా ఇస్తార‌నే వార్త తెలిసిన వెంట‌నే సహకార సంఘాల కేంద్రాల వద్దకు వెళ్లి అర్ధ‌రాత్రి నుంచే క్యూలైన్‌లో నిలబడుతున్నారు. ఈ క్రమంలో చెప్పులు, పాసు పుస్తకాలను కూడా క్యూ‌లైన్‌‌లో ఉంచుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి యూరియా కోసం క్యూలైన్‌లో సాధారణ రైతు మాదిరిగా నిలబడి.. తన పేరు రాయించుకున్నారు.
Read Entire Article