AP Minister Kondapalli Srinivas Apologies: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక సామాన్యుడికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయన స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరికి క్షమాపణ చెప్పారు? ఎందుకో తెలుసా?