సింగయ్య మృతి కేసు.. స్పందించిన వైఎస్ జగన్.. మీకైనా, నాకైనా అంటూ ప్రశ్నలు..

8 months ago 10
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో సింగయ్య మృతికి సంబంధించి వైఎస్ జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. సీఎం చంద్రబాబు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article