సింగరేణిలో కొత్త పవర్ ప్లాంట్.. ఏటా మరో రూ.300 కోట్ల లాభాలు.. సీఎండీ కీలక ప్రకటన

1 month ago 4
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్‌ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా సోమవారం (మార్చి 10న) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ బలరాం కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త ప్లాంట్ నిర్మాణం పూర్తయితే.. సంవత్సరానికి అదనంగా మరో రూ.300 కోట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Entire Article