సికింద్రాబాద్ అల్వాల్‌లో దారుణం.. దంపతుల హత్య, అసలేం జరిగింది..?

10 months ago 39
సికింద్రాబాద్ అల్వాల్‌లో వాచ్‌మెన్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కర్రలతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో దోపిడీ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లొచ్చిన దంపతుల హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
Read Entire Article