సిగ్నల్ సమస్యకు ఇక చెక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక కొండ కోనల్లో కూడా 4జీ!

1 year ago 35
ఏపీలో సిగ్నల్ సమస్యలకు ఇక చెల్లుచీటీ పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4జీ సెల్ టవర్ల ఏర్పాటు చురుగ్గా జరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా సెల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో కొత్త సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 2305 సెల్ టవర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఇప్పటికే 2271 చోట్ల లొకేషన్లు గుర్తించారు. మొత్తం 4జీ సెల్ టవర్ల ఏర్పాటు పూర్తి అయితే.. ఆంధ్రప్రదేశ్‌లోని 5400 గ్రామాల్లో సిగ్నల్ సమస్యకు చెక్ పడనుంది. వీటిలో ఇప్పటికే కొన్ని టవర్లను ఏర్పాటుకూడా చేశారు.
Read Entire Article