సిద్దిపేట: గేదె, ఆవుపై అత్యాచారం.. దుర్మార్గుల్లారా, ఇలా తయారయ్యారేంట్రా..!

10 months ago 21
సిద్దిపేట జిల్లా నర్సింహులపల్లిలో ఏప్రిల్ 28న దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులు ఇద్దరు రైతులకు చెందిన పాడి ఆవు, గేదెపై అత్యాచారం చేశారు. ఈ మేరకు శనివారం రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆవు, గేదెల ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.
Read Entire Article