సిరిసిల్ల: లంచం డబ్బును టీషర్ట్‌లో చుట్టి బయట పడేసిన అధికారి

10 months ago 17
రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల ఈఈ అమరేందర్‌రెడ్డి రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అధికారులు వస్తున్నారని తెలుసుకుని డబ్బును కుమారుడి టీషర్ట్‌లో చుట్టి ఇంటి బయటకు విసిరేశాడు. ఆ తర్వాత అమాయకుడిలా నటించాడు. అయితే సీసీటీవీ ఫుటేజీతో అతని బండారం బయటపడింది. ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article