సీఎం రేవంత్‌కు హైకమాండ్ పిలుపు.. ఆ నేతల్లో టెన్షన్ టెన్షన్, ఈసారి పక్కా..!

10 months ago 25
తెలంగాణ సీఎం రేవంత్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ హస్తిన వెళ్లనున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు నేతల్లో టెన్షన్ నెలకొంది.
Read Entire Article