సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పెషల్ ఫోకస్..!

10 months ago 14
హైదరాబాద్‌ నగర పరిధిలోని చెరువులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చేపట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. మీర్ ఆలం చెరువును సుందరీకరించటమే కాకుండా ఐకానిక్ టవర్ నిర్మించి, మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే.. నగరాల పరిధిలోని చెరువులన్నింటినీ పరిరక్షించటమే కాకుండా సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా చెరువుల పరిరక్షణ, సుందరీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
Read Entire Article