సీఎం రేవంత్ సొంతూరిలో లేడీ రిపోర్టర్లపై దాడి.. 'ఆడబిడ్డలపై ఇంత దారుణమా?'.. జర్నలిస్టుల ఆగ్రహం

7 months ago 10
Kondareddypalli Attack: తెలంగాణలో రైతు రుణమాఫీ అంశంలో వరుస దాడులు జరుగుతున్నాయి. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీసు మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలు గురించి రిపోర్ట్ చేయటానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై కూడా దాడి చేయటం గమనార్హం. అది కూడా స్వయంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో జర్నలిస్టులు, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Read Entire Article