సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ‘ఆ టీచర్లంతా టెట్ పాస్ కావాల్సిందే.. లేదంటే’

6 months ago 8
తెలంగాణలోని ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు కీలక అలర్ట్ జారీ చేసింది. అయితే ఇది కేవలం ఒక్క తెలంగాణకు మాత్రమే కాక.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇంతకు సుప్రీంకోర్టు వెల్లడించిన ఆ సంచలన తీర్పు ఏంటంటే.. 2009 తర్వాత నియమితులైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణలో దాదాపు 30 వేల మంది టీచర్ల మీద ప్రభావం చూపనుంది.
Read Entire Article