హనుమంతుని గుడికి వచ్చిన భక్తురాలిపై దారుణం.. పశువుల్లా ఎగబడిన 8 మంది కామాంధులు

2 weeks ago 3
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉరుకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో దైవదర్శనానికి వచ్చిన మహిళపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాధితురాలిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Read Entire Article