హమ్మయ్య.. 10 ఏళ్ల తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఈ ప్రాంతాల మధ్య నాలుగు లైన్లుగా..

7 months ago 7
ఒక గ్రామానికి అన్ని మౌలిక సదుపాయాలు సమకూరాలంటే.. సరైన రవాణా సౌకర్యం కలిగి ఉండాలి. కొన్ని గ్రామాలకు సరిగ్గా రోడ్డు సౌకర్యం కూడా ఉండదు.. అలాంటి గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి. ఇలా రాష్ట్రంలో చాలా వరకు నేషనల్ హైవేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రధాన నగరాలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్య కొత్తగా బైపాస్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article