హస్పిటల్‌ని వదల్లేదుగా.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చోరీ.. రూ.22 లక్షల విలువైన వస్తువులు మాయం

7 months ago 10
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ఐసీయూ వెంటిలేటర్లు మాయమయ్యాయి. కరోనా సమయంలో రూ.22 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ వెంటిలేటర్లు కనబడకుండా పోవడంతో ఆసుపత్రి సిబ్బందిలో కలకలం రేగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలోని వ్యక్తుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనితో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కూడా మాయమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలు..
Read Entire Article