హెచ్‌సీఏ వివాదంలో కీలక మలుపు.. కేటీఆర్, కవితలపై సీఐడీకి ఫిర్యాదు

7 months ago 9
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆర్థిక అవకతవకలు వెలుగులోకి రావడంతో సీఐడీ రంగంలోకి దిగింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గత పదేళ్లలో నిధుల దుర్వినియోగంపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కుంభకోణంలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి
Read Entire Article