హెచ్ఎండీఏలో జోనల్ కమిషనర్ల వ్యవస్థ.. వారంతా ఇకపై హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు

9 months ago 16
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏలో జోనల్ కమిషనర్ల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేందుకు, అధికారాల వికేంద్రీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధి విస్తీర్ణం పెరగడంతో పాటు జిల్లాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు నాలుగు జోనల్ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటున్నారు.
Read Entire Article