హెచ్సీయూ భూముల వివాదం.. ఇలా అయితే ఇక యుద్ధాలే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్..!

11 months ago 19
తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేయటమే కాకుండా సమాజమంతా మాట్లాడుకునేలా చేసిన కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ఈ భూముల విషయంలో కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా.. ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించిన వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ కంటెంట్ ఇలాగే వ్యాప్తి చెందితే భవిష్యత్తులో ఇక యుద్ధాలు జరగటం ఖాయమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Read Entire Article