హైడ్రాకు మహిళ ఫిర్యాదు.. ‘స్మశానాన్ని కూడా వదల్లేదు సార్..అమ్మేశారు’

9 months ago 13
hydraa prajavani: నగరంలో భూకబ్జాలను అరికట్టేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తాజాగా ఓ మహిళ.. తమ ఇంటి సమీపంలోని స్మశానాన్ని అమ్మేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అంతేకాకుండా రోడ్లను ఆక్రమించి షాపులు పెట్టడం, ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన భూమిని కబ్జా చేయడం వంటి పలు ఫిర్యాదులు హైడ్రా ప్రజావాణిలో వెల్లువెత్తాయి. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Entire Article