హైదరాబాద్ ఇంటి ఓనర్లకు బిగ్ అలర్ట్.. ఇక అంత ఈజీ కాదు..

8 months ago 19
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి హెచ్చరిక జారీ చేసింది. 300 గజాల పైన స్థలం ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని, లేనిచో ట్యాంకర్ల ధరలు పెంచుతామని తెలిపింది. నగరంలో నీటి ట్యాంకర్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు.. నీటి కొరతను అధిగమించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ట్యాంకర్ల బుకింగ్‌లు 36 శాతం పెరిగాయి.
Read Entire Article