Several Trains Cancelled In Telangana: దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముఖ్యంగా జార్ఖండ్ మీదుగా నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చర్లపల్లి, హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి. మీ ప్రయాణానికి ముందు రైల్వే శాఖ వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ చింతిస్తుంది.