హైదరాబాద్‌ చుట్టూ 3 భారీ రైల్వే టెర్మినళ్లు.. ఈ ప్రాంతాల్లోనే, భూముల ధరలకు రెక్కలు

6 months ago 6
హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. శివారు ప్రాంతాల్లో మూడు కొత్త రైల్వే టెర్మినల్స్‌ను నిర్మించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఈ టెర్మినల్స్ రానున్నాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Read Entire Article