'హైదరాబాద్ ప్రజలకు గిఫ్ట్.. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల్లో అద్భుతమైన ఈకో పార్క్'

2 weeks ago 5
హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నడుస్తోంది. ఆ ప్రాంతంలోని 400 ఎకరాలు తమవే అని ప్రభుత్వం చెబుతుండగా.. కాదు తమవే అని HCU విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఆ భూములను ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇస్తే పర్యావరణం దెబ్బతింటుందని ప్రకృతి ప్రేమికులు, స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల్లో అద్భుతమైన ఈకో పార్క్ నిర్మిస్తామని చెప్పారు.
Read Entire Article