హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్.. రూ. 300 కోట్ల నిధులు.. డివిజన్లలో అభివృద్ధి పనులు వేగంగా..

3 months ago 10
హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ పాలక మండలి తీపి కబురు అందించింది. డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ. 300 కోట్లు కేటాయించింది. ఇందులో హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్లకు రూ. 2 కోట్ల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం కావడంతో.. ఐదేళ్ల పాటు తాము చేసిన అభివృద్ధి పనుల గురించి మేయర్ గద్వాల విజయ లక్ష్మి వివరించారు. సమావేశం ప్రారంభంలో ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది.
Read Entire Article